గిన్నెలో జీలకర్ర, పచ్చిమిర్చి ముద్దా, ఉప్పు, పసుపు, అల్లం వెల్లులి పేస్ట్ నీరు వేసి కలుపుకోండి
సెనగపిండి వేసి కలుపుకోండి. తరువాత నూతిలో కడిగిన పాలకూర ఆకులు మాత్రమే నీటిని వడకట్టి వేసుకోండి.
పాలకూర ఆకులు నెమ్మదిగా నిమురుతూ పిండిని పట్టించాలి(పిండి కలిపే తీరు కోసం టిప్స్ చుడండి)
మరిగే వేడి నూనెలో పాలకూరని గట్టిగా పిండుతూ సగం పిండి వేసి ముందు మీడియం ఫ్లేమ్ మీద రంగు మారేదాకా వేపుకోవాలి. పకోడీ రంగు మారిన తరువాత పెద్ద మంట మీద ఎర్రగా వేపి తీసుకోండి.
బొంబాయ్ బేసన్ పకోడీ వేడి మీద మెత్తగా అనిపిస్తుంది, చల్లారాక గట్టిపడుతుంది అని గుర్తుంచుకోండి.